జెలీబ్ అల్ శుయూఖ్ ప్రాంత అభివృద్ధికి 1 బిలియన్ కువైట్ దినార్లు
- October 15, 2017
కువైట్: జెలీబ్ అల్ శుయూఖ్ ప్రాంతం అభివృద్ధి కోసం మంత్రివర్గ కౌన్సిల్ 1 బిలియన్ కువైట్ దినార్లు కేటాయించింది. ఇది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సమీపంలోని ప్రాంతాలకు లబ్ది చేకూరనుంది.. నివేదించిన ప్రకారం, క్యాబినెట్ ఈ ప్రాంతంలో విస్తృతమైన అధ్యయనాలు నిర్వహిస్తుంది మరియు ఒక పథకంలో భాగంగా క్రమ క్రమంగా ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు సిఫార్సు చేసింది.
తాజా వార్తలు
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!









