ఐదేళ్ళయినా పూర్తి కాని స్కూల్ రినోవేషన్
- October 15, 2017
జెడ్డా: వజిరియా ప్రైమరీ స్కూల్ రీ-ఓపెన్ కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఐదేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. జెడ్డాలోని కండారా డిస్ట్రిక్ట్లో గల వజీరియా ప్రైమరీ స్కూల్, ఐదేళ్ళ క్రితం రినోవేషన్ వర్క్ పేరుతో మూసివేతకు గురయ్యింది. అప్పటినుంచి ఇప్పటిదాకా రినోవేషన్ పూర్తి కాకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సయీద్ బకాదెర్ అనే ఓ వ్యక్తి, తన కుమారుడ్ని వేరే స్కూల్లో చేర్చించానని చెప్పగా, మరో వ్యక్తి తమ పిల్లల్ని వేరే స్కూల్కి పంపలేకపోతున్నట్లు చెప్పారు. డిజైన్లో సమస్యల కారణంగా, 2016 ఆగస్ట్ 29న స్కూల్ భవన నిర్మాణం ఆగిపోయిందని, జులై 25న మినిస్టర్ కొత్త డిజైన్ని అప్రూవ్ చేయడంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, ఎప్పుడు నిర్మాణం పూర్తవుతుందో మాత్రం చెప్పలేమని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిథి హమౌద్ అల్ సుకైరాన్ చెప్పారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







