రాజశేఖర్ సినిమా కోసం బాలయ్య
- October 16, 2017
చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ "పి.ఎస్.వి గరుడ వేగ 125.18" . రాజశేఖర్ హీరో. పూజ కుమార్ హీరోయిన్. ఈ సినిమా ట్రైలర్ను నందమూరి బాలకృష్ణ విడుదల చేయనున్నారు. రేపు సాయంత్రం 8 గంటలకు బాలయ్య ఈ టీజర్ను విడుదల చేయనున్నారు.
"ఎన్ఐఏ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో ఎన్ఐఏ అధికారి గా రాజశేఖర్ కన్పిస్తారు. ప్రొఫెషనల్ లైఫ్కి పర్సనల్ లైఫ్కి మధ్య ఓ అధికారి ఎలా నలిగిపోయాడు అనే అంశం ద్వారా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం" అని యూనిట్ చెబుతుంది. భీమ్స్ సిసిరోలియో, శ్రీ చరణ్ పాకాల చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







