ఫాలో ట్రాఫిక్ రూల్స్: లేదంటే అంతే సంగతులు
- October 16, 2017
దుబాయ్: నిబంధనల్ని కాదని 50 శాతం మించి టింటెడ్ గ్లాస్ కలిగిన వాహనాన్ని వినియోగిస్తున్నారా? 1,500 దిర్హామ్ల జరీమానాని ఎదుర్కోక తప్పదు. ఇదొక్కటే కాదు, ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఆయా ఉల్లంఘనలకు సంబంధించి భారీ జరీమానాలు తప్పవు. వాహన ఇంజిన్లో మార్పులు చేస్తే గనుక 2,000 దిర్హామ్ల జరీమానాతోపాటు 12 బ్లాక్ పాయింట్స్ భరించాల్సిందే. వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్లో మాట్లాడినా, ఆఖరికి ఎస్ఎంఎస్లు పంపినా జరీమానాలు కఠినంగా ఉంటాయి. రోడ్లపై ప్రమాదాలు తగ్గించడానికి జరీమానాలు, బ్లాక్ పాయింట్లు తప్పనిసరి అవుతున్నాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. నిబంధనల్ని కఠినతరం చేయడం వల్ల ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయనీ, ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య కూడా తగ్గుతోందని అధికారులు వెల్లడించారు. రోడ్లపై మీరు ప్రదర్శించే అతి జాగ్రత్త మీకు ప్రమాదకరం మాత్రమే కాదు, ఇతరులకూ హానికరం. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు









