బ్రేకప్ ఆవేదనతో 24 డ్రగ్ పిల్స్ మింగేశాడు
- October 16, 2017
యు.ఏ.ఈ: 21 ఏళ్ళ అరబ్ వ్యక్తి, 24 డ్రగ్ పిల్స్ని మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని సార్జాలోని కువైటీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రియురాలితో బ్రేకప్ని జీర్ణించుకోలేక ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసుల ప్రాథమికంగా నిర్ధారించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి పూర్తిగా కోలుకున్నాక, అతన్ని విచారించి కేసు వివరాలు వెల్లడిస్తామంటున్నారు పోలీసులు. తన కుటుంబంతో కలిసి షార్జాలోని అల్ టాఓన్ ప్రాంతంలో బాధిత యువకుడు నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియురాలితో బ్రేకప్ అయ్యాక ముబావంగా ఉంటున్నాడనీ, ఇంతలోనే అతను ఆత్మహత్యాయత్నం చేస్తాడని ఊహించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!









