బ్రేకప్ ఆవేదనతో 24 డ్రగ్ పిల్స్ మింగేశాడు
- October 16, 2017
యు.ఏ.ఈ: 21 ఏళ్ళ అరబ్ వ్యక్తి, 24 డ్రగ్ పిల్స్ని మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని సార్జాలోని కువైటీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రియురాలితో బ్రేకప్ని జీర్ణించుకోలేక ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసుల ప్రాథమికంగా నిర్ధారించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి పూర్తిగా కోలుకున్నాక, అతన్ని విచారించి కేసు వివరాలు వెల్లడిస్తామంటున్నారు పోలీసులు. తన కుటుంబంతో కలిసి షార్జాలోని అల్ టాఓన్ ప్రాంతంలో బాధిత యువకుడు నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియురాలితో బ్రేకప్ అయ్యాక ముబావంగా ఉంటున్నాడనీ, ఇంతలోనే అతను ఆత్మహత్యాయత్నం చేస్తాడని ఊహించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







