'శ్రీకరం బృందం' ఆధ్వర్యం లో తెలుగు వారి వివాహ పరిచయ వేదిక
- November 04, 2015
దుబాయ్ లో 'శ్రీకరం బృందం' ఆధ్వర్యం లో 18 న డిసెంబర్ తెలుగు వారి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయనున్నారు.
కళ్యాణం ఈ పదం లో ఎంత కమ్మదనం వుంది. ప్రతి మనిషి జీవితం లో ఒకే ఒకసారి జరిగే ఈ వేడుక జీవితాని కంతటికీ మరిచి పోలేని మధురమైన స్మృతిగా మిగిలి పోతుంది . ఈ అద్భుత క్షణం ఒక అసాధారణమైన అనుభూతి. ఈ కళ్యాణ ఘడియ తరువాతే మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత లభిస్థున్ది. బాధ్యతాయుతమైన పౌరుడిగా కుటుంబం లోనూ, అటు సంఘం లో నూ కూడా ఒక గుర్తింపును కలుగ చేస్డేది కళ్యాణమే. సుఖాలు, కష్టాలు, ఆనందాలు అనుభూతులూ , వీటన్నిటిని ఒకరికొకరు సమానముగా పంచుకొని జీవిత గమ్యాన్ని సాగించడమే ఈ కళ్యాణం వెనుక వున్న పరమార్థం. పెళ్ళిలో చదివే ప్రతి వేద మంత్రాక్షరం వెనుక వున్న అర్ధము ఇదే.
రిజిస్ట్రేషన్ కొరకు మెయిల్[email protected] కి చెయ్యగలరు.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









