'శ్రీకరం బృందం' ఆధ్వర్యం లో తెలుగు వారి వివాహ పరిచయ వేదిక

- November 04, 2015 , by Maagulf

దుబాయ్ లో 'శ్రీకరం బృందం' ఆధ్వర్యం లో 18 న డిసెంబర్  తెలుగు వారి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయనున్నారు.

కళ్యాణం ఈ పదం లో ఎంత కమ్మదనం వుంది. ప్రతి మనిషి జీవితం లో ఒకే ఒకసారి జరిగే ఈ వేడుక జీవితాని కంతటికీ మరిచి పోలేని మధురమైన స్మృతిగా మిగిలి పోతుంది . ఈ అద్భుత క్షణం ఒక అసాధారణమైన అనుభూతి. ఈ కళ్యాణ ఘడియ తరువాతే మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత లభిస్థున్ది. బాధ్యతాయుతమైన పౌరుడిగా కుటుంబం లోనూ, అటు సంఘం లో నూ కూడా ఒక గుర్తింపును కలుగ చేస్డేది కళ్యాణమే. సుఖాలు, కష్టాలు, ఆనందాలు అనుభూతులూ , వీటన్నిటిని ఒకరికొకరు సమానముగా పంచుకొని జీవిత గమ్యాన్ని సాగించడమే ఈ కళ్యాణం వెనుక వున్న పరమార్థం. పెళ్ళిలో చదివే ప్రతి వేద మంత్రాక్షరం వెనుక వున్న అర్ధము ఇదే.

రిజిస్ట్రేషన్ కొరకు మెయిల్[email protected] కి చెయ్యగలరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com