'శ్రీకరం బృందం' ఆధ్వర్యం లో తెలుగు వారి వివాహ పరిచయ వేదిక
- November 04, 2015
దుబాయ్ లో 'శ్రీకరం బృందం' ఆధ్వర్యం లో 18 న డిసెంబర్ తెలుగు వారి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయనున్నారు.
కళ్యాణం ఈ పదం లో ఎంత కమ్మదనం వుంది. ప్రతి మనిషి జీవితం లో ఒకే ఒకసారి జరిగే ఈ వేడుక జీవితాని కంతటికీ మరిచి పోలేని మధురమైన స్మృతిగా మిగిలి పోతుంది . ఈ అద్భుత క్షణం ఒక అసాధారణమైన అనుభూతి. ఈ కళ్యాణ ఘడియ తరువాతే మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత లభిస్థున్ది. బాధ్యతాయుతమైన పౌరుడిగా కుటుంబం లోనూ, అటు సంఘం లో నూ కూడా ఒక గుర్తింపును కలుగ చేస్డేది కళ్యాణమే. సుఖాలు, కష్టాలు, ఆనందాలు అనుభూతులూ , వీటన్నిటిని ఒకరికొకరు సమానముగా పంచుకొని జీవిత గమ్యాన్ని సాగించడమే ఈ కళ్యాణం వెనుక వున్న పరమార్థం. పెళ్ళిలో చదివే ప్రతి వేద మంత్రాక్షరం వెనుక వున్న అర్ధము ఇదే.
రిజిస్ట్రేషన్ కొరకు మెయిల్[email protected] కి చెయ్యగలరు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







