హైదరాబాద్ శివార్ల రామచంద్రాపురం మండలం కొల్లూరులో ముగ్గురు యువతుల మృతదేహాలు
- October 16, 2017
హైదరాబాద్ శివారులోని రామచంద్రాపురం మండలం కొల్లూరు దగ్గర డెడ్బాడీలు కలకలం సృష్టించాయి. అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ముగ్గురు యువతుల మృతదేహాలు పడి ఉన్నాయి. ఉదయం గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. ఒకే స్పాట్లో ముగ్గురి డెడ్బాడీలు పడి ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా చంపి అక్కడ పడేసి ఉంటారంటున్నారు స్థానికులు.
ముగ్గురిలో ఇద్దరు యువతులు 20 ఏళ్లలోపు వయసున్నవారే. మరో మహిళ వయసు సుమారు 40 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. వీరు ముగ్గురూ హైదరాబాద్కు చెందిన వారై ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!







