అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- July 19, 2026
న్యూఢిల్లీ: పార్లమెంటరీ లైబ్రరీ హాల్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన విధానాలు, సభా కార్యక్రమాలపై ఈ సమావేశంలో అన్ని పార్టీల నాయకులతో చర్చించారు.
ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నేతలు పాల్గొని, పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. జనసేన పార్లమెంటరీ పార్టీ నాయకుడు వల్లభనేని బాలశౌరి కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!







