ప్రవాసీయుల జేబుకి కంత పెడుతున్న దంత వైద్యం
- October 18, 2017
కువైట్ : ప్రవాసీయులకు రాయితీని ఇచ్చే ప్రజా దంతవైద్య్ సేవలు మరింతం ప్రియం కానున్నాయి. ఇతర వైద్య సేవల మాదిరిగానే దంతసేవలు ఛార్జీలు పెంచబడతాయని , ఎంపీ సఫా అల్-హషీం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.దేశంలో ప్రవాసీయుల పైనే ఎల్లప్పుడూ లక్ష్యంగా పెట్టుకొన్న ఏకైక మహిళా ఎంపీ, విదేశీయులకు సైతం దంత ఆరోగ్య సేవలకు రుసుము పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో, ఆరోగ్య మంత్రి డాక్టర్ జమాల్ అల్-హర్బి క్రొత్త రుసుములను నిర్ణయించటానికి ముందుగా దంతవైద్యులను కలుసుకున్నారు. ముందుగా, దంత వైద్యసంబంధ విషయాల కోసం అసిస్టెంట్ అండర్ ప్రాసిక్యూటర్ ఫీజు పెంపులో దంత క్లినిక్లను సందర్శించే నిర్వాసితులను ఆ జాబితాలో చేర్చకూడదని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







