టాస్క్ఫోర్స్ ను రంగంలోకి దింపుతున్న కేటీఆర్
- October 18, 2017
హైదరాబాద్: నగరంలో రోడ్ల పరిశీలన కోసం టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. బుధవారం నగర రోడ్లపై అధికారులతో సమీక్ష జరిపిన మంత్రి కేటీఆర్.. మీడియాతో మాట్లాడారు. రోడ్ల మరమ్మతులు, కొత్త ప్రాజెక్టుల బాధ్యతలను టాస్క్ఫోర్స్కు అప్పగించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో రోడ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేస్తామన్నారు. ఇప్పటికే రూ. 77కోట్లతో రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభించామన్నారు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో రూ.130 కోట్లతో వైట్ టాపింగ్ రోడ్లు వేస్తామన్నారు. నగరంలో రోడ్ల నిర్వహణ కోసం డివిజన్ కొక ఇంజనీర్ని ఏర్పాటుచేస్తామన్నారు.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









