టాస్క్ఫోర్స్ ను రంగంలోకి దింపుతున్న కేటీఆర్
- October 18, 2017
హైదరాబాద్: నగరంలో రోడ్ల పరిశీలన కోసం టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. బుధవారం నగర రోడ్లపై అధికారులతో సమీక్ష జరిపిన మంత్రి కేటీఆర్.. మీడియాతో మాట్లాడారు. రోడ్ల మరమ్మతులు, కొత్త ప్రాజెక్టుల బాధ్యతలను టాస్క్ఫోర్స్కు అప్పగించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో రోడ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేస్తామన్నారు. ఇప్పటికే రూ. 77కోట్లతో రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభించామన్నారు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో రూ.130 కోట్లతో వైట్ టాపింగ్ రోడ్లు వేస్తామన్నారు. నగరంలో రోడ్ల నిర్వహణ కోసం డివిజన్ కొక ఇంజనీర్ని ఏర్పాటుచేస్తామన్నారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







