ఉత్తరాంధ్రకు తప్పిన వాయు'గండం'
- October 20, 2017
ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నిన్న రాత్రి పారాదీప్కు సమీపంలో తీరం దాటింది. ఇది.. చాంద్బలీకి పశ్చిమంగా 25 కిలోమీటర్ల దూరంతో భూమి పైన కేంద్రీకృతమై ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది..తూర్పు ఈశాన్యదిశగా పయనిస్తూ క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణశాఖ అదికారులు చెప్పారు. వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో చాల చోట్ల వర్షాలు కురుస్తాయని అన్నారు. అదే సమయంలో ఉత్తరకోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అన్నారు.. ఈ సమయంలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అదికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్









