మసీదు దగ్గర ఆత్మాహుతి దాడి, 30 మంది మృతి
- October 20, 2017
ఆఫ్ఘనిస్తాన్పై ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. రాజధాని కాబూల్కు దగ్గరలో ఉన్న ఒక మసీదు ముందు ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశాడు. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. శుక్రవారం రాత్రి ప్రార్థనల అనంతరం మసీదునుంచి భక్తులు బయటకు వస్తున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగిందని భద్రతాధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ 30 మృత దేహాలను గుర్తించినట్లు భద్రతా దళాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంతవరకూ క్షతగాత్రుల సంఖ్య కూడా భారీగానే ఉండే అవకాశముంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









