మసీదు దగ్గర ఆత్మాహుతి దాడి, 30 మంది మృతి
- October 20, 2017
ఆఫ్ఘనిస్తాన్పై ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. రాజధాని కాబూల్కు దగ్గరలో ఉన్న ఒక మసీదు ముందు ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశాడు. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. శుక్రవారం రాత్రి ప్రార్థనల అనంతరం మసీదునుంచి భక్తులు బయటకు వస్తున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగిందని భద్రతాధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ 30 మృత దేహాలను గుర్తించినట్లు భద్రతా దళాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంతవరకూ క్షతగాత్రుల సంఖ్య కూడా భారీగానే ఉండే అవకాశముంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









