మసీదు దగ్గర ఆత్మాహుతి దాడి, 30 మంది మృతి
- October 20, 2017
ఆఫ్ఘనిస్తాన్పై ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. రాజధాని కాబూల్కు దగ్గరలో ఉన్న ఒక మసీదు ముందు ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశాడు. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. శుక్రవారం రాత్రి ప్రార్థనల అనంతరం మసీదునుంచి భక్తులు బయటకు వస్తున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగిందని భద్రతాధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ 30 మృత దేహాలను గుర్తించినట్లు భద్రతా దళాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంతవరకూ క్షతగాత్రుల సంఖ్య కూడా భారీగానే ఉండే అవకాశముంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







