బహ్రైన్లో మాంసం పై పెరిగిన నష్ట పరిహార మొత్తం
- November 05, 2015
బహ్రైన్లో మాంసంపై సబ్సిడీలను రద్దుచేసిన నేపధ్యంలో,అందుకు నష్టపరిహారంగా ప్రజల ఖాతాలలో జమచేసే మొత్తాన్ని పెంచేందుకు ఒక అత్యవసర ప్రతిపాదనను పార్లమెంట్ సభ్యులు ఆమోదించారు. ప్రస్తుతం, ఇంటిపెద్ద లేదా అర్జనపరునికి 5, వయోజనులకు 3 మరియు 15 సంవత్సరాల కంటే చిన్న పిల్లలకు 2.5 బహ్రైన్ దినార్లు లు చొప్పున ఉన్న నష్ట పరిహార మొత్తాన్ని వయస్సు లేదా కుటుంబంలో స్థాయితో నిమిత్తం లేకుండా 10 బహ్రైన్ దినార్లు గా చేయాలనే ప్రతిపాదన అనుకూలంగా ఆమోదించబడింది. ఇందువలన 1,45,000 కు పైగా బహ్రైనీ కుటుంబాలు ప్రయోజనం ప్రయోజనం పొందుతాయి.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









