బహ్రైన్లో మాంసం పై పెరిగిన నష్ట పరిహార మొత్తం
- November 05, 2015
బహ్రైన్లో మాంసంపై సబ్సిడీలను రద్దుచేసిన నేపధ్యంలో,అందుకు నష్టపరిహారంగా ప్రజల ఖాతాలలో జమచేసే మొత్తాన్ని పెంచేందుకు ఒక అత్యవసర ప్రతిపాదనను పార్లమెంట్ సభ్యులు ఆమోదించారు. ప్రస్తుతం, ఇంటిపెద్ద లేదా అర్జనపరునికి 5, వయోజనులకు 3 మరియు 15 సంవత్సరాల కంటే చిన్న పిల్లలకు 2.5 బహ్రైన్ దినార్లు లు చొప్పున ఉన్న నష్ట పరిహార మొత్తాన్ని వయస్సు లేదా కుటుంబంలో స్థాయితో నిమిత్తం లేకుండా 10 బహ్రైన్ దినార్లు గా చేయాలనే ప్రతిపాదన అనుకూలంగా ఆమోదించబడింది. ఇందువలన 1,45,000 కు పైగా బహ్రైనీ కుటుంబాలు ప్రయోజనం ప్రయోజనం పొందుతాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







