కొరవడిన ప్రజా రవాణా సౌకర్యాలు - ఇబ్బందిలో యు. ఏ. ఈ. ప్రజలు
- November 05, 2015
బస్సు లేదా మెట్రో ను అందుకోవడానికి చాల దూరం ప్రయనించ వలసి ఉండడం వాళ్ళ చాల ఇబ్బందుల పాలవుతున్నామని, యు. ఏ. ఈ. లో మరింత మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ అందించవలసి ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. “రీజెంట్ స్కూలు కు ఎదురుగా ఉన్న బస్ స్టాప్ ఇక్కడి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతా కాలంలో నడచి వెల్ల గలిగినప్పటికీ, వేసవిలో అతి కష్టమని; ప్రతి శుక్రవారం తను బయటకు వెళ్ళడానికి తమ యజమానురాలి పైన ఆధారపడవలసి వస్తోందని; తన స్నేహితులు ఈ మాత్రం కూడా అవకాసం లేకుండా నడిచే వెళ్తున్నారని”, ద లేక్స్ లో పనిచేస్తున్న సాబిత్రి అనే సేవకురాలు తెలియజేసారు. ఇంకా హట్టన్, ద మిడోస్, ద లేక్స్, స్ప్రింగ్స్, ఏమిరీత్స్ హిల్స్ వంటి ప్రాంతాలలో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామని అనేక మంది తెలిపారు. ఇక, దుబాయి ట్రాన్స్పోర్ట్ అధికారులు మాత్రం, ఎఫ్-31 అనే సర్వీసు టికామ్ , ద గ్రీన్స్, స్ప్రింగ్స్, మిడోస్, మరియు ఎమిరేట్ హిల్స్ నుండి దుబాయి ఇంటర్నెట్ సిటీ మెట్రో స్టేషన్ కు రవాణా సదుపాయం కల్పిస్తోందని జవాబు చెప్పి ఊరుకున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు







