జమ్మూకశ్మీర్లో కాల్పులు, ఉగ్రవాది హతం
- October 21, 2017
ఓ ఉగ్రవాదిని భారత సైనిక బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఆదివారం ఉదయం ఐదు గంటలకు ఉగ్రవాదులున్నారనే సమాచారంతో సైనిక బలగాలు ప్రత్యేక ఆపేరేషన్ చేపట్టాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా మీడియాకు తెలిపారు. ఆ ఉగ్రవాది ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఆపరేషన్ ఇంకా కోనసాగుతోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









