పవన్ చేతుల మీదుగా త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా!
- October 21, 2017
'జైలవకుశ' తర్వాత తారక్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. తారక్కెరీర్లో ఇది 28వ చిత్రం. సోమవారం ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పవర్స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారు. పూజ కార్యక్రమం అనంతరం సినిమాకు తొలి క్లాప్ కూడా ఆయనే ఇవ్వనున్నారు. 2018 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. మరోపక్క పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో చిత్రం రాబోతోంది. ఈ సినిమాకు 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ను అనుకుంటున్నారు. ఇందులో పవన్కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేశ్ నటిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









