టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.!

- October 22, 2017 , by Maagulf
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.!

న్యూజిలాండ్‌తో ముంబై వాంఖెడె స్టేడియంలో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (కెప్టెన్), దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, చాహల్‌లు నేటి మ్యాచ్‌లో ఆడుతున్నారు. న్యూజిలాండ్ టీంలో మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రో, కేన్ విలియమ్‌సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), హెన్రీ నికోల్స్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, మిచెల్ సాన్టనర్, ఆడమ్ మిల్నె, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌లు ఆడనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com