టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.!
- October 22, 2017
న్యూజిలాండ్తో ముంబై వాంఖెడె స్టేడియంలో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (కెప్టెన్), దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, చాహల్లు నేటి మ్యాచ్లో ఆడుతున్నారు. న్యూజిలాండ్ టీంలో మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రో, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), హెన్రీ నికోల్స్, కొలిన్ డి గ్రాండ్హోమ్, మిచెల్ సాన్టనర్, ఆడమ్ మిల్నె, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్లు ఆడనున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









