ఇక పై విశ్రాంతి తీసుకోనున్న గానకోకిల ఎస్. జానకి
- October 23, 2017ఆరు దశాబ్దాలుగా తన పాటలతో అలరించిన గానకోకిల ఎస్.జానకి ఇక విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించారు. 65 ఏళ్ల కిందట మైసూరులో పాటలు పాడడం ప్రారంభించానని.. తన చివరి కచేరీ కూడా అక్కడే ఇచ్చి గాయనిగా రిటైరవుతానని వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన మానసగంగోత్రి మైదానంలో చివరి కచేరీ చేయనున్నట్లు జానకి ప్రకటించారు. ఆదివారం మైసూరులో ఆమె మాట్లాడుతూ.. వయసు పైబడుతున్నందున పాడడం కష్టంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు