ఇక పై విశ్రాంతి తీసుకోనున్న గానకోకిల ఎస్. జానకి

- October 23, 2017 , by Maagulf
ఇక పై విశ్రాంతి తీసుకోనున్న గానకోకిల ఎస్. జానకి

ఆరు దశాబ్దాలుగా తన పాటలతో అలరించిన గానకోకిల ఎస్‌.జానకి ఇక విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించారు. 65 ఏళ్ల కిందట మైసూరులో పాటలు పాడడం ప్రారంభించానని.. తన చివరి కచేరీ కూడా అక్కడే ఇచ్చి గాయనిగా రిటైరవుతానని వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన మానసగంగోత్రి మైదానంలో చివరి కచేరీ చేయనున్నట్లు జానకి ప్రకటించారు. ఆదివారం మైసూరులో ఆమె మాట్లాడుతూ.. వయసు పైబడుతున్నందున పాడడం కష్టంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com