3 వారాలు కాదు, ఇకపై నెల రోజులకు అవకాశం
- October 23, 2017మస్కట్: ఎక్స్పాట్రియేట్ రెసిడెన్సీ చట్టాన్ని సవరించి, ఇప్పటిదాకా మల్టిపుల్ ఎంట్రీ వీసా హోల్డర్స్కి 3 వారాల పాటు ఉన్న అనుమతిని నెల రోజులకు పెంచారు. ఆర్ఓపి ఈ మేరకు కొత్త రాయల్ డిక్రీని విడుదల చేసింది. గతంలో ఉన్న డెసిషన్కి రెండు పాయింట్స్ని సవరించి కొత్త డిక్రీని విడుదల చేయడం జరిగింది. మస్కట్, సలాలా ఎయిర్పోర్టులకు అదనంగా సోహార్ ఎయిర్పోర్ట్ని చేర్చడం ఓ సవరణ. టూరిజం నిమిత్తం దేశానికి వచ్చేవారికోసం మల్టిపుల్ వీసా పరిమితిని మూడు వారాల నుంచి నెల రోజులకు పెంచుతూ మరో సవరణ కూడా చేయడం జరిగింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు