3 వారాలు కాదు, ఇకపై నెల రోజులకు అవకాశం
- October 23, 2017
మస్కట్: ఎక్స్పాట్రియేట్ రెసిడెన్సీ చట్టాన్ని సవరించి, ఇప్పటిదాకా మల్టిపుల్ ఎంట్రీ వీసా హోల్డర్స్కి 3 వారాల పాటు ఉన్న అనుమతిని నెల రోజులకు పెంచారు. ఆర్ఓపి ఈ మేరకు కొత్త రాయల్ డిక్రీని విడుదల చేసింది. గతంలో ఉన్న డెసిషన్కి రెండు పాయింట్స్ని సవరించి కొత్త డిక్రీని విడుదల చేయడం జరిగింది. మస్కట్, సలాలా ఎయిర్పోర్టులకు అదనంగా సోహార్ ఎయిర్పోర్ట్ని చేర్చడం ఓ సవరణ. టూరిజం నిమిత్తం దేశానికి వచ్చేవారికోసం మల్టిపుల్ వీసా పరిమితిని మూడు వారాల నుంచి నెల రోజులకు పెంచుతూ మరో సవరణ కూడా చేయడం జరిగింది.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







