ఒమన్, యూఏఈల్లో ఎలక్ట్రిక్ వాహనాల రోడ్ ట్రిప్
- October 23, 2017మస్కట్: జనవరి 18 నుంచి 26 వరకు యూఏఈ, ఒమన్లలో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ రోడ్ ట్రిప్ నిర్వహించనుంది. ఈ వాహనాల పట్ల అందరిలోనూ చైతన్యం తెచ్చేందుకు ఈ రోడ్ ట్రిప్ని నిర్వహించనున్నారు. అబుదాబీలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ రోడ్ ట్రిప్ జనవరి 18న అబుదాబీలోని వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ నుంచి ప్రారంభమవుతుంది. తొమ్మిఇ రోజులపాటు ఒమన్ మరియు యూఏఈలలో జరిగే ఈ ట్రిప్ చాలా ప్రత్యేకమైనదని నిర్వాహకులు అంటున్నారు. అల్ అయిన్ వద్ద ఒమన్లో ఈ ర్యాలీ ప్రవేశించి, ఇబ్రి ద్వారా మస్కట్ చేరుకుంటుంది. ఖతమత్ మలాహా బోర్డర్ ద్వారా దేశం నుంచి బయటకు వెళుతుంది. ఫుజారియా, రస్ అల్ ఖైమా ద్వారా ప్రయాణించి దుబాయ్లో ఈ రోడ్ ట్రిప్ ముగుస్తుంది. తొమ్మిదిరోజులపాటు సాగే ఈ అడ్వెంచర్ ట్రిప్లో పాల్గొనేందుకు ఔత్సాహికులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?