భారత వ్యాపారి నుంచి 3.1 లక్షల ధిర్హాంలను దోచుకొన్న ఇద్దరు నేరస్తులకు జైలుశిక్ష
- October 23, 2017
దుబాయ్ : స్థానిక అల్ మూరఖ్క్అబె లోని ఒక వీధిలో భారత వ్యాపారి నుంచి 3.1 లక్షల ధిర్హాంలను దోచుకొన్న ఇద్దరు నేరస్తులకు దుబాయ్ కోర్టులో జైలుశిక్ష విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ రికార్డుల ప్రకారం సెప్టెంబరు 12 వ తేదీన 30 ఏళ్ల సిరియన్ నిందితుడు, ఉజ్బెక్ అనే 26 ఏళ్ళ మరో భాగస్వామి భారతీయునిపై దాడి చేసి 3.1 లక్షల ధిర్హాంల డబ్బును లాక్కున్నాడు. నిందితులపై కోర్టులో దోపిడీ ఆరోపణ నమోదు కాబడింది మొదటి ఇన్స్టాన్స్. ఫిర్యాదుదారుడు కూడా సివిల్ కేసులో తనకు నష్టపరిహారాన్ని అందించాలని కోరాడు.42 ఏళ్ళ భారతీయ ఫిర్యాదుదారుడు పెట్రోలియం ఉత్పత్తుల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









