భారత వ్యాపారి నుంచి 3.1 లక్షల ధిర్హాంలను దోచుకొన్న ఇద్దరు నేరస్తులకు జైలుశిక్ష
- October 23, 2017దుబాయ్ : స్థానిక అల్ మూరఖ్క్అబె లోని ఒక వీధిలో భారత వ్యాపారి నుంచి 3.1 లక్షల ధిర్హాంలను దోచుకొన్న ఇద్దరు నేరస్తులకు దుబాయ్ కోర్టులో జైలుశిక్ష విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ రికార్డుల ప్రకారం సెప్టెంబరు 12 వ తేదీన 30 ఏళ్ల సిరియన్ నిందితుడు, ఉజ్బెక్ అనే 26 ఏళ్ళ మరో భాగస్వామి భారతీయునిపై దాడి చేసి 3.1 లక్షల ధిర్హాంల డబ్బును లాక్కున్నాడు. నిందితులపై కోర్టులో దోపిడీ ఆరోపణ నమోదు కాబడింది మొదటి ఇన్స్టాన్స్. ఫిర్యాదుదారుడు కూడా సివిల్ కేసులో తనకు నష్టపరిహారాన్ని అందించాలని కోరాడు.42 ఏళ్ళ భారతీయ ఫిర్యాదుదారుడు పెట్రోలియం ఉత్పత్తుల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..