సెక్యూరిటీ గార్డుపై దాడి: 8 మంది అనుమానితుల విచారణ
- October 23, 2017
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలోని ఎమ్యూజ్మెంట్ పార్క్ వద్ద అరబ్ సెక్యూరిటీ గార్డుపై జరిగిన అతి కిరాతకమైన దాడికి సంబంధించి ఏడుగురు అనుమానితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారించింది. క్యాపిటల్ గవర్నరేట్ ప్రాసిక్యూషన్ హెడ్ మొహమ్మద్ అల్ మలికి, ఈ విషయాన్ని ధృవీకరించారు. నిందితుల్ని అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడంతోపాటుగా, మిగిలిన నిందితుల్ని పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బాధితుడు గాయాల నుంచి కోలుకున్న తర్వాత, ఆయన్నుంచి మరింత సమాచారం సేకరించనున్నారు. దానికి తోడుగా సర్వైలెన్స్ కెమెరాల ద్వారా రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ని కూడా పరిశీలిస్తారు. ఈ ఘటనలో గాయపడ్డ గార్డుని సలమానియా మెడికల్ కాంప్లెక్స్కి తరలించారు. గార్డ్కి పలు చోట్ల ఫ్రాక్చర్స్ అయినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడయ్యింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







