జబెల్ జైస్లో బాగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- October 24, 2017
అడ్వెంచర్స్ని ఇష్టపడే ప్రకృతి ప్రేమికులు కొంచెం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జబెల్ జైస్ మౌంటెయిన్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. సాహస క్రీడల నిమిత్తం ఇక్కడికి వచ్చే సాహసికుల సంఖ్య చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో సాహసాలు చేయాలనుకునేవారు ముందుగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రధానంగా ఆస్తమా, రెస్పిరేటరీ డిజార్టర్స్ వంటివి సాహసీకుల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మంచుతో కూడిన వాతావరణం ఈ వ్యాధులతో బాధపడేవారిని ఇబ్బందులపాల్జేస్తుంది. అయితే ఈ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో నేచుర్ లవర్స్కి కొండ ప్రాంతాల్లో ప్రకృతి రమణీయత కట్టి పడేస్తుంది. అందుకనే సాహసీకులతోపాటు, పర్యావరణ ప్రేమికులూ పెద్ద సంఖ్యలో కొండ ప్రాంతాలకు వెళుతుంటారు. ముందు ముందు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







