భారత్లో అమెరికా రాయబారిగా కెన్ జస్టర్ నియామకం
- October 24, 2017
భారత్లో అమెరికా రాయబారిగా కెన్ జస్టర్ను నియమించాలన్న అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనపై ఆ దేశ సెనెట్లో గురువారం ఓటింగ్ జరగనుంది. భారత్, అమెరికాల మధ్య కీలకమైన పౌర అణుఒప్పందం కుదర్చటంలో కీలక పాత్ర వహించిన జస్టర్ను భారత్కు రాయబారిగా పంపటంలో అభ్యంతరాలేవీ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో మరో 14 దేశాలకు రాయబారుల నియామకాలపైనా సెనెట్లో ఓటింగ్ జరుగనుంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక అప్పటి వరకూ భారత్లో రాయబారిగా ఉన్న రిచర్డ్ వర్మ రాజీనామా సమర్పించారు. అతని స్థానంలో కెన్ జస్టర్ను ట్రంప్ ప్రతిపాదించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







