అఫ్గాన్లో పుష్ట్ రోడ్ జిల్లాలో ఓ సైనిక శిబిరంపై ఉగ్రదాడి
- October 25, 2017
అఫ్గానిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. మంగళవారం రాత్రి పుష్ట్ రోడ్ జిల్లాలో ఓ సైనిక శిబిరంపై అధునాతన ఆయుధాలతో వారు జరిపిన దాడిలో 9 మంది సైనికులు అమరులయ్యారు. మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. నాలుగు గంటల పాటు హోరాహోరీగా జరిగిన పోరులో ఉగ్రవాదులు ఫిరంగుల్ని కూడా ప్రయోగించారు. దాడి ముగిసిన వెంటనే అఫ్గాన్ యుద్ధవిమానాలు రంగంలో దిగి, 17 మంది ఉగ్రవాదులు మట్టుబెట్టాయి. మరో ఘటనలో ఇంకో సైనిక స్థావరంపై జరిగిన దాడిలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









