వచ్చే వారం నుంచి ట్రాఫిక్ జరిమానాలు కఠినతరం
- October 26, 2017
కువైట్ : వచ్చే వారం నుంచి కొన్ని ట్రాఫిక్ ఉల్లంఘనల పట్ల పరిపాలన విధానాన్ని కఠినతరం చేయాలని నిర్ణయం డిప్యూటీ ప్రీమియర్, ఇంటీరియర్ శాఖ మంత్రి షేక్ ఖాలిద్ అల్ జర్ర అల్ సబహ్ నిర్ణయం తీసుకున్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ లో మాట్లాడటం లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు సీటు బెల్ట్లను ఉపయోగించకపోతే వాహనచోదకుని నుంచి వాహనం తీసుకొని రెండు నెలల పాటు అధికారులు స్వాధీనం చేసుకొంటారు. అదేవిధంగా పార్కింగ్ ప్రదేశాలు కానీ చోట వాహనాలను పార్కింగ్ చేస్తే లేదా పేవ్మెంట్ల మీద కార్లు నిలిపి ట్రాఫిక్ అడ్డుతగలేదం లేదా ఇతర వాహనాలను అడ్డుకోవడం శాతం తీవ్రమైన చర్యగా పరిగణిస్తారు. వారి వాహనాన్ని రెండు నెలలు పాటు అధికారులచే స్వాధీనం చేసుకోబడుతుంది. వేగ పరిమితిని మించి వేగంగా డ్రైవింగ్ చేసేన వాహనచోదకుల కార్లు కూడా రెండు నెలల పాటు స్వాధీనం చేసుకుంటారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







