తెలంగాణలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
- October 27, 2017
తెలంగాణలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. మేధ సర్వో డ్రైవ్స్ ప్రైవేటు కంపెనీతో చేసుకున్న ఈ ఒప్పంద ఎంవోయూపై ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. ప్రైవేటు రంగంలో రైల్వేకోచ్లను తయారు చేసే ఈ పరిశ్రమను రూ.800 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేయనున్నారు. ఐటీసీ గ్రాండ్ కాకతీయలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేధ సర్వో డ్రైవ్స్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









