తెలంగాణలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
- October 27, 2017
తెలంగాణలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. మేధ సర్వో డ్రైవ్స్ ప్రైవేటు కంపెనీతో చేసుకున్న ఈ ఒప్పంద ఎంవోయూపై ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. ప్రైవేటు రంగంలో రైల్వేకోచ్లను తయారు చేసే ఈ పరిశ్రమను రూ.800 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేయనున్నారు. ఐటీసీ గ్రాండ్ కాకతీయలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేధ సర్వో డ్రైవ్స్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







