మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు అమెరికాలో 'డిగ్నిటరీ మ్యాన్ ఆఫ్ ఏసియా' అవార్డు
- October 28, 2017
మాజీ మంత్రి, టీపీీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అమెరికాలో డిగ్నిటరీ మ్యాన్ ఆఫ్ ఏసియా అవార్డును అందుకున్నారు. గ్లోబల్ అఫీసియల్ ఆఫ్ డిగ్నిటీ జీవోడి సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ లో ఈ అవార్డును సంస్థ నిర్వాహకులు ఆయనకు బహూకరించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పొన్నాలతోపాటు లాటిన్ అమెరికా,ఆఫ్రికా, కరేబియన్,లెబనాన్ దేశాలకు చెందిన ఐదుగురికి అవార్డును అందజేశారు.ఈ కార్యక్రమంలో టివీ5 నార్త్ అమెరికా సీఈవో శ్రీధర్ చిల్లరతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









