చట్టవిరుద్ధంగా 114 మంది ఒమన్ జలాల్లోనికి ప్రవేశం : 48 మంది అరెస్టు
- October 28, 2017
గత వారం చట్టవిరుద్ధంగా మస్కట్ లోకి ప్రవేశించిన114 మందిని దేశం నుండి బహిష్కరించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించింది. అదేవిధంగా వివిధ దేశాల నుంచి అక్రమంగా ప్రవేశించిన 46 మందిని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్టు చేసింది. ఢోఫర్ నుంచి 21 మంది, 14 మంది బురైమి , ఉత్తర బాటినాలో ఆరుగురు , మస్కాట్ లో ఐదుగురితో కలిపి అరబ్, ఆసియన్, ఆఫ్రికన్ జాతీయులకు సంబంధించిన దౌత్యవేత్తలతో సమన్వయం చేసి114 మంది వ్యక్తులను దేశం నుండి బహిష్కరించడం జరిగిందని తెలిపారు. పట్టుబడిన 339 మందిలో 32 మంది మహిళలతో సహా వారి దేశాలకు వారిని అప్పచెప్పేందుకు చట్టపరమైన చర్య తీసుకునే ముందు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







