చట్టవిరుద్ధంగా 114 మంది ఒమన్ జలాల్లోనికి ప్రవేశం : 48 మంది అరెస్టు
- October 28, 2017
గత వారం చట్టవిరుద్ధంగా మస్కట్ లోకి ప్రవేశించిన114 మందిని దేశం నుండి బహిష్కరించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించింది. అదేవిధంగా వివిధ దేశాల నుంచి అక్రమంగా ప్రవేశించిన 46 మందిని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్టు చేసింది. ఢోఫర్ నుంచి 21 మంది, 14 మంది బురైమి , ఉత్తర బాటినాలో ఆరుగురు , మస్కాట్ లో ఐదుగురితో కలిపి అరబ్, ఆసియన్, ఆఫ్రికన్ జాతీయులకు సంబంధించిన దౌత్యవేత్తలతో సమన్వయం చేసి114 మంది వ్యక్తులను దేశం నుండి బహిష్కరించడం జరిగిందని తెలిపారు. పట్టుబడిన 339 మందిలో 32 మంది మహిళలతో సహా వారి దేశాలకు వారిని అప్పచెప్పేందుకు చట్టపరమైన చర్య తీసుకునే ముందు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







