బహ్రైన్ లో అక్రమంగా వ్యాపారం చేస్తున్న ప్రవాసీయులపై వేటు
- November 07, 2015
బహ్రైన్ లో ని మూడు అతి పెద్ద ప్రధాన మార్కెట్లయిన మనామా , జిధఫ్ మరియు సిట్రా లో అనుమతులు లేకుండా అక్రమ వ్యాపారం చేస్తున్న వందలాది ప్రవాసీయులపై ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ కోరడా ఝలిపించనున్నారు. బహ్రైనీయులకు ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో తక్కువరేటుకు ఇవ్వబడిన స్టాల్స్ మరియు షాపులను, వారు ముడురెట్లకు పైగా అధిక రేట్లకు ప్రవాసీయులకు మరల అద్దేకిస్తున్నరనే సమాచారం అందడం వలన కాపిటల్ ట్రస్టీస్ బోర్డు వారు, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ వారి సహకారంతో పై మార్కెట్లను అత్యవసరంగా పర్యవేక్షించనున్నారు. ప్రవాసీయులు, ముఖ్యంగా బంగ్లా దేశీయులు అత్యధికంగా వీదులలో అనుమతులు లేని వ్యాపారాలు నిర్వహిస్తారని, బోర్డు చైర్మన్ మొహమ్మద్ అల్ ఖోజాయీ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







