ఏపీ ముఖ్యమంత్రి జగ్గు భాయ్ అంటున్న వర్గాలు
- October 31, 2017
ప్రముఖ స్టార్ దర్శకుడు తేజ దర్శకత్వంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ బయోపిక్ ను ఆయన వారసుడు ,హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ,యువరత్న బాలయ్య తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ కాబోతుంది అని కూడా ప్రకటించారు.
దీనిలో నటించి నటినటుల గురించి వివరాలు ఇంతవరకు ప్రకటించలేదు .కానీ తాజాగా ఆ చిత్రంలోని రెండు కీలకమైన పాత్రలలో జగపతి బాబు, కల్యాన్ రామ్ నటించబోతున్నారని టాక్ .దివంగత ఎన్టీఆర్ అల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రను జగపతిబాబు, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ పాత్రను కల్యాణ్ రామ్ లు పోషించబోతున్నారని టాలీవుడ్ లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది.
అయితే బాలయ్య హీరోగా వచ్చిన లెజెండ్ సినిమాలో నటించిన తర్వాత జగపతి బాబు కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత బాలయ్య, జగపతిబాబుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. నిత్యం ఎన్టీఆర్ వెన్నంటి ఉంటూ, ఆయన వాహనాన్ని స్వయంగా నడిపిన హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్ సరిగ్గా సరిపోతాడని చిత్ర యూనిట్ భావిస్తుంది అంట .కానీ ఇదే అంశం గురించి తేజ, బాలయ్య ల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







