బుర్జ్ ఖలీఫా వద్ద భారీ సెటప్ తో సాహో
- October 31, 2017
ప్రభాస్- శ్రద్ధాకపూర్ జంటగా రానున్న ఫిల్మ్ 'సాహో'. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్తో మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది. కొన్నిరోజుల్లో సాహో యూనిట్ దుబాయ్కి షిఫ్ట్ అవుతోంది. అక్కడ 20 నిమిషాల భారీ యాక్షన్, ఛేజింగ్ సీన్స్ని బుర్జ్ ఖలీఫా వద్ద చిత్రీకరించేందుకు ప్లాన్ చేశాడు డైరెక్టర్ సుజీత్. ఇందులో కార్లు, బైక్లు, ట్రక్స్ ఉపయోగించనున్నారట. ఇంత ఎక్కువ సన్నివేశాలను ఇప్పటివరకు బాలీవుడ్ మూవీల్లోనూ రాలేదని యూనిట్ చెబుతున్నమాట.
హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో వీటిని షూట్ చేయనున్నారు. గతంలో ట్రాన్స్ఫార్మర్స్, డైహార్డ్ వంటి చిత్రాలకు పనిచేసిన అనుభవం కెన్నీ సొంతం. అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్ తదితరులు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ త్రయం శంకర్ - ఎహ్సాన్ - లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిసమ్మర్ తర్వాత రిలీజ్ చేయాలన్నది మేకర్స్ థాట్.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







