న్యూయార్క్లోని డబ్ల్యూటీసీ వద్ద ఉగ్రదాడి... 8మంది మృతి
- October 31, 2017
అమెరికాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. న్యూయార్క్లోని డబ్ల్యూటీసీ వద్ద ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. డబ్ల్యూటీసీ జనంపైకి ట్రక్కు దూసుకురావడంతో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని ఉగ్రదాడిగా అనుమానిస్తున్నామని న్యూయార్క్ మేయర్ చెప్పారు. పోలీసులు ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!