న్యూయార్క్లోని డబ్ల్యూటీసీ వద్ద ఉగ్రదాడి... 8మంది మృతి
- October 31, 2017
అమెరికాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. న్యూయార్క్లోని డబ్ల్యూటీసీ వద్ద ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. డబ్ల్యూటీసీ జనంపైకి ట్రక్కు దూసుకురావడంతో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని ఉగ్రదాడిగా అనుమానిస్తున్నామని న్యూయార్క్ మేయర్ చెప్పారు. పోలీసులు ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!







