న్యూయార్క్లోని డబ్ల్యూటీసీ వద్ద ఉగ్రదాడి... 8మంది మృతి
- October 31, 2017
అమెరికాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. న్యూయార్క్లోని డబ్ల్యూటీసీ వద్ద ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. డబ్ల్యూటీసీ జనంపైకి ట్రక్కు దూసుకురావడంతో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని ఉగ్రదాడిగా అనుమానిస్తున్నామని న్యూయార్క్ మేయర్ చెప్పారు. పోలీసులు ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







