సిరియాలో బాంబు దాడి.. 75 మంది మృతి 140 మంది గాయపడ్డారు
- November 05, 2017
తూర్పు సిరియాలోని డీర్ ఎజార్లో శనివారం జరిగిన కారు బాంబు దాడి ఘటనలో సుమారు 75 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. మరో 140 మంది గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఇస్లామిక్ స్టేట్ గ్రూపు (ఐసిస్) ప్రకటించింది.కొద్దికాలంగా డీర్ ఎజార్లో సిరియన్ భద్రతాదళాలతో పాటు, అమెరికా ఆధ్వర్యంలోని కుర్దీష్ అరబ్ దళాలు, సిరియన్ ప్రజాస్వామ్య దళాలు ఐసిస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు సిరియన్ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు అబ్దెల్ రహ్మాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









