చెన్నై చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ..
- November 06, 2017
ప్రధానమంత్రి మోడీ చెన్నై చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో గవర్నర్ పురోహిత్, సీఎం పళనిస్వామి సహా పలువురు మంత్రులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 'దిన తంతి' పత్రిక 75వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు మోడీ చెన్నై వచ్చారు. చెన్నైలో వర్షాలు, వరద నష్టంపై సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రధానికి వివరించనున్నారు. వరద సహాయం కోరనున్నారు. అటు పీఎంవోలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఐఏఎస్ కుమార్తె వివాహానికీ ప్రధాని మోడీ హాజరవనున్నారు. డీఎంకే నేత కరుణానిధిని కలిసి పరామర్శించనున్నారు. తిరిగి ఢిల్లీ వెళ్లే సమయంలో బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు మోడీ.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







