సీనియర్ దర్శక నిర్మాత హనుమాన్ ప్రసాద్ మృతి
- November 06, 2017
సీనియర్ దర్శక నిర్మాత హనుమాన్ ప్రసాద్ (74) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. హనుమాన్ ప్రసాద్ పది చిత్రాలను నిర్మించారు. తల్లీకూతుళ్ళు, శారద, తిరుపతి సినిమాలును ఆయన నిర్మించారు. ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో కలియుగ మహా భారతం లాంటి ఛాయ చిత్రాలను కూడా తెరమీదకెక్కించారు. ఈ నెల 9న విజయవాడలో హనుమాన్ ప్రసాద్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హనుమాన్ ప్రసాద్ మృతికి ఎంపీ మురళీ మోహన్ సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ హనుమాన్ ప్రసాద్ విలువలకు పెద్ద పీట వేశారని కొనియాడారు. హనుమాన్ ప్రసాద్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాడ సానుభూతిని తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ టారిఫ్ల పై ట్రంప్కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం







