పవన్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం హుషారెక్కిస్తున్న తొలి పాట
- November 07, 2017
పవన్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం తొలి పాటను సోషల్ మీడియాలో చిత్ర టీమ్ విడుదల చేసింది. ఈ రోజు దర్శకుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా పాట లిరిక్స్ను విడుదల చేశారు చిత్ర నిర్మాతలు. 'బైటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్' అంటూ సాగే పాట యువతను హుషారెక్కిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. పేరు ఇంకా ఫైనల్ కాకపోయినా అజ్ఞాతవాసి అని గత కొన్ని రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తుంది. వచ్చే సంక్రాంతికి సందడి చేయనుంది ఈ చిత్రం.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష