టాలీవుడ్ సెలబ్రిటీల చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ మిక్సింగ్
- November 07, 2017
హైదరాబాద్ సిటీలో నెలరోజులకు ముందుగానే క్రిస్మస్ సంబురాలు మొదలైపోయాయి. ట్రెడీషనల్ కల్చర్ తో క్రిస్మస్ వేడుక కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. విదేశాల్లో ఈ కల్చర్ అనాటి కాలం నుంచే ఉన్నా..భారతదేశంలో మాత్రం ఇప్పుడిప్పుడే కొత్త కల్చర్ వస్తోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా సిటీలో కేకు మిక్సింగ్ లతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమైపోయాయి. హైదరాబాద్ లోని హోటల్ దసపల్లా యాజమాన్యం కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని ఘనంగా జరిపింది. హీరోలు రాజశేఖర్, సునీల్, ఆదిత్, హీరోయిన్లు పూజా కుమార్, నందితా శ్వేత ఖరీదైన ఆల్కాహాల్..ప్రూట్ మిక్సింగ్ తో ఘనంగా కేక్ మిక్సింగ్ ప్రారంభించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







