పది రోజులలో 1,467,368 'పరోక్ష ట్రాఫిక్ ఉల్లంఘనలు' నమోదు
- November 08, 2017
కువైట్ : అక్టోబర్ నెల మొదటి 10 రోజుల్లో 1,467,368 'పరోక్ష ట్రాఫిక్ ఉల్లంఘనలు' నమోదయ్యాయి. వాటిలో 1,157,607 వేగ పరిమితిని మించి వాహనం నడపడం ,135,201 ఎర్రని సిగ్నల్ ని దాటి వెళ్లిపోవడం135.201 ఉన్నాయి. ' పరోక్ష ఉల్లంఘనలను ' ట్రాఫిక్ కెమెరా లేదా సీనియర్ మంత్రిత్వశాఖ అధికారులు రికార్డ్ చేస్తారు, అయితే ఈ కేసులలో మోటార్ వాహనాలను ఎట్టి పరిస్థితిలోనూ నిలిపివేయరు. ముందుగా, అధికారులు ట్రాఫిక్ ఉల్లంఘనకు భారీ జరిమానాలు అమలు చేయడం ప్రారంభించారు. వాహనాలను వేగంగా డ్రైవింగ్ చేస్తే 2 నెలలపాటు వారి స్వాధీనం చేసుకొంటారు మరియు సీటు బెల్టులు లేకున్నా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడుతున్నా పెద్ద ఎత్తున జరిమానాలు తప్పవు అని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







