పది రోజులలో 1,467,368 'పరోక్ష ట్రాఫిక్ ఉల్లంఘనలు' నమోదు
- November 08, 2017
కువైట్ : అక్టోబర్ నెల మొదటి 10 రోజుల్లో 1,467,368 'పరోక్ష ట్రాఫిక్ ఉల్లంఘనలు' నమోదయ్యాయి. వాటిలో 1,157,607 వేగ పరిమితిని మించి వాహనం నడపడం ,135,201 ఎర్రని సిగ్నల్ ని దాటి వెళ్లిపోవడం135.201 ఉన్నాయి. ' పరోక్ష ఉల్లంఘనలను ' ట్రాఫిక్ కెమెరా లేదా సీనియర్ మంత్రిత్వశాఖ అధికారులు రికార్డ్ చేస్తారు, అయితే ఈ కేసులలో మోటార్ వాహనాలను ఎట్టి పరిస్థితిలోనూ నిలిపివేయరు. ముందుగా, అధికారులు ట్రాఫిక్ ఉల్లంఘనకు భారీ జరిమానాలు అమలు చేయడం ప్రారంభించారు. వాహనాలను వేగంగా డ్రైవింగ్ చేస్తే 2 నెలలపాటు వారి స్వాధీనం చేసుకొంటారు మరియు సీటు బెల్టులు లేకున్నా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడుతున్నా పెద్ద ఎత్తున జరిమానాలు తప్పవు అని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







