‘యువరాజు అబ్ధుల్ అబీజ్ బిన్ ఫద్ క్షేమం
- November 08, 2017 (2)_1510148582.jpg)
రియాద్: అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ కోసం అదుపులోకి తీసుకున్న యువరాజు అబ్ధుల్ అబీజ్ బిన్ ఫద్ మరణించారని వెలువడుతున్న వార్తలు కేవలం పుకార్లేనని తేలింది. అజీజ్ మరణించారని పలు మీడియా, సోషల్ మీడియాలో వెలువడుతున్న వార్తలను సౌదీ సమాచార శాఖా ఖండించింది. యువరాజు అజీజ్ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ప్రత్యేక పరిస్థితుల కారణంగా యువరాజు ప్రస్తుతం స్పందించలేరని పేర్కొంది. వదంతలు నమ్మవద్దని, వ్యాపింప చేయవద్దని విజ్ఞప్తి చేసింది. సౌదీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. 12 మంది యువరాజులతో సహా, మంత్రులు, బడా వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకోవడం సౌదీ ఆధునిక చరిత్రలో కీలకమైన ఘటనగా పలువురు రాజకీయ నిపుణులు పేర్కుంటున్నారు. పాలనలో పారదర్శకత పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నామని సౌదీ ప్రభుత్వం తెలిపిన సంగతి విధితమే.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!