‘యువరాజు అబ్ధుల్ అబీజ్ బిన్ ఫద్ క్షేమం
- November 08, 2017రియాద్: అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ కోసం అదుపులోకి తీసుకున్న యువరాజు అబ్ధుల్ అబీజ్ బిన్ ఫద్ మరణించారని వెలువడుతున్న వార్తలు కేవలం పుకార్లేనని తేలింది. అజీజ్ మరణించారని పలు మీడియా, సోషల్ మీడియాలో వెలువడుతున్న వార్తలను సౌదీ సమాచార శాఖా ఖండించింది. యువరాజు అజీజ్ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ప్రత్యేక పరిస్థితుల కారణంగా యువరాజు ప్రస్తుతం స్పందించలేరని పేర్కొంది. వదంతలు నమ్మవద్దని, వ్యాపింప చేయవద్దని విజ్ఞప్తి చేసింది. సౌదీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. 12 మంది యువరాజులతో సహా, మంత్రులు, బడా వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకోవడం సౌదీ ఆధునిక చరిత్రలో కీలకమైన ఘటనగా పలువురు రాజకీయ నిపుణులు పేర్కుంటున్నారు. పాలనలో పారదర్శకత పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నామని సౌదీ ప్రభుత్వం తెలిపిన సంగతి విధితమే.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్