జమ్ము కశ్మీర్లో పోలీసు వాహనంపై తీవ్రవాదుల దాడి
- November 10, 2017
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో బోనిగం సమీపంలో శుక్రవారం పోలీసులపై తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. కాజిగండ్ నేషనల్ హైవేలో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనంపై తీవ్రవాదులు కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. తీవ్రవాదులు కోసం ఆ ప్రాంతంలో సైనిక దళాలు మోహరించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









