జమ్ము కశ్మీర్‌లో పోలీసు వాహనంపై తీవ్రవాదుల దాడి

- November 10, 2017 , by Maagulf
జమ్ము కశ్మీర్‌లో పోలీసు వాహనంపై తీవ్రవాదుల దాడి

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో బోనిగం సమీపంలో శుక్రవారం పోలీసులపై తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. కాజిగండ్‌ నేషనల్‌ హైవేలో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనంపై తీవ్రవాదులు కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. తీవ్రవాదులు కోసం ఆ ప్రాంతంలో సైనిక దళాలు మోహరించినట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com