జమ్ము కశ్మీర్లో పోలీసు వాహనంపై తీవ్రవాదుల దాడి
- November 10, 2017శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో బోనిగం సమీపంలో శుక్రవారం పోలీసులపై తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. కాజిగండ్ నేషనల్ హైవేలో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనంపై తీవ్రవాదులు కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. తీవ్రవాదులు కోసం ఆ ప్రాంతంలో సైనిక దళాలు మోహరించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..