రైల్వే రిజర్వేషన్ టికెట్ల రద్దు రుసుము భారీగా పెంపు
- November 09, 2015
రైల్వే రిజర్వేషన్ టికెట్ల రద్దు రుసుము భారీగా పెంచడం జరిగింది. సాధారణ టికెట్ల రద్దకు ప్రతి టికెట్పై రూ. 30 ఛార్జీ అదనంగా పెంచారు. 48 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే రూ. 60 నుంచి రూ. 240 వరకు రుసుము చెల్లించాలి. ప్రయాణానికి ముందు 12 నుంచి 4 గంటల మధ్య రద్దు చేస్తే 25 శాతం కోత విధించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







