శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం బిస్కెట్లు స్వాధీనం
- November 11, 2017
శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం బంగారం బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అబుదాబి నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అతని వద్ద 233 గ్రాముల బంగారం బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. షూ సాక్స్లో పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష