శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం బిస్కెట్లు స్వాధీనం

- November 11, 2017 , by Maagulf
శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం బిస్కెట్లు స్వాధీనం

శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం బంగారం బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అబుదాబి నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అతని వద్ద 233 గ్రాముల బంగారం బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. షూ సాక్స్‌లో పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com