భారీ పారితోషికానికి అయోమయంలో పడ్డ పవన్ కళ్యాణ్
- November 13, 2017
పవర్స్టార్ పవన్ కల్యాణ్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ ఎవరితో చేయబోతున్నాడనేది ఇంకా అయోమయంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన గ్యాసిప్ వినబడుతోంది.పవన్తో సినిమా చేసేందుకు `మైత్రీ మూవీస్` చాలా రోజుల నుంచి ఆసక్తి కనబరుస్తోంది. ఇందుకోసం పవన్కు ఏకంగా 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట నిర్మాతలు. పవన్ అంగీకరిస్తే పవన్ రెమ్యునరేషన్తో కలిపి రూ.80 కోట్ల బడ్జెట్తో సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ముందుగానే పవన్కు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నారట. ఎన్నికల ముందు ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ ఆఫర్కు పవన్ ఆయోమయంలో పడ్డాడట. ఏమి చేయాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నాడట.నిజానికి త్రివిక్రమ్ సినిమా తర్వాత `జనసేన` పనులతో బిజీ కావాలని పవన్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్కు అంగీకరిస్తే మాత్రం దక్షిణాదిన సూపర్స్టార్ రజనీకాంత్ తర్వాత అంత స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా పవన్ రికార్డు సృష్టిస్తాడు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష