భారీ పారితోషికానికి అయోమయంలో పడ్డ పవన్ కళ్యాణ్
- November 13, 2017
పవర్స్టార్ పవన్ కల్యాణ్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ ఎవరితో చేయబోతున్నాడనేది ఇంకా అయోమయంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన గ్యాసిప్ వినబడుతోంది.పవన్తో సినిమా చేసేందుకు `మైత్రీ మూవీస్` చాలా రోజుల నుంచి ఆసక్తి కనబరుస్తోంది. ఇందుకోసం పవన్కు ఏకంగా 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట నిర్మాతలు. పవన్ అంగీకరిస్తే పవన్ రెమ్యునరేషన్తో కలిపి రూ.80 కోట్ల బడ్జెట్తో సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ముందుగానే పవన్కు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నారట. ఎన్నికల ముందు ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ ఆఫర్కు పవన్ ఆయోమయంలో పడ్డాడట. ఏమి చేయాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నాడట.నిజానికి త్రివిక్రమ్ సినిమా తర్వాత `జనసేన` పనులతో బిజీ కావాలని పవన్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్కు అంగీకరిస్తే మాత్రం దక్షిణాదిన సూపర్స్టార్ రజనీకాంత్ తర్వాత అంత స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా పవన్ రికార్డు సృష్టిస్తాడు.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









