2 లక్షల 437 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసుల నమోదు : 50 వేల107 కువైట్ దినార్ల జరిమానా
- November 13, 2017_1510586232.jpg)
కువైట్ : ' రాజుల సొమ్ము రాళ్ళ పాలు ...వాహనదారుల ఉల్లంఘనల జరిమానాలు ట్రాఫిక్ శాఖ పాలుగా మారింది. జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంటు గణాంకాల ప్రకారం అక్టోబరు మాసం చివరి నాటికి పలువురు వాహనదారులు 2.437 మిలియన్ల ఉల్లంఘనలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఉల్లంఘనల్లో ప్రత్యక్ష ఉల్లంఘనలు మరియు ట్రాఫిక్ పర్యవేక్షణ కెమెరాల ద్వారా 970,000 కేసులు నమోదు చేయబడినవ వని ఇందులో నేరుగా 1 లక్షా 467 మంది పౌరుల ఉల్లంఘనలు నమోదుచేయబడినట్లు పేర్కొన్నారు. అదే విధంగా రోజుకి సుమారు 8,333 ఉల్లంఘనలు జరిగాయి. ఈ కాలంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 50 వేల107 కువైట్ దినార్ల జరిమానా విధించారు. చిత్రమేమిటంటే ఈ కాలంలోనే 147 మంది ప్రవాసీయులు లైసెన్సు లేకుండా వివిధ వాహనాల డ్రైవింగ్ చేస్తూ పట్ట్టుబడ్డారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష