2 లక్షల 437 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసుల నమోదు : 50 వేల107 కువైట్ దినార్ల జరిమానా
- November 13, 2017
కువైట్ : ' రాజుల సొమ్ము రాళ్ళ పాలు ...వాహనదారుల ఉల్లంఘనల జరిమానాలు ట్రాఫిక్ శాఖ పాలుగా మారింది. జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంటు గణాంకాల ప్రకారం అక్టోబరు మాసం చివరి నాటికి పలువురు వాహనదారులు 2.437 మిలియన్ల ఉల్లంఘనలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఉల్లంఘనల్లో ప్రత్యక్ష ఉల్లంఘనలు మరియు ట్రాఫిక్ పర్యవేక్షణ కెమెరాల ద్వారా 970,000 కేసులు నమోదు చేయబడినవ వని ఇందులో నేరుగా 1 లక్షా 467 మంది పౌరుల ఉల్లంఘనలు నమోదుచేయబడినట్లు పేర్కొన్నారు. అదే విధంగా రోజుకి సుమారు 8,333 ఉల్లంఘనలు జరిగాయి. ఈ కాలంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 50 వేల107 కువైట్ దినార్ల జరిమానా విధించారు. చిత్రమేమిటంటే ఈ కాలంలోనే 147 మంది ప్రవాసీయులు లైసెన్సు లేకుండా వివిధ వాహనాల డ్రైవింగ్ చేస్తూ పట్ట్టుబడ్డారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







