2 లక్షల 437 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసుల నమోదు : 50 వేల107 కువైట్ దినార్ల జరిమానా
- November 13, 2017
కువైట్ : ' రాజుల సొమ్ము రాళ్ళ పాలు ...వాహనదారుల ఉల్లంఘనల జరిమానాలు ట్రాఫిక్ శాఖ పాలుగా మారింది. జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంటు గణాంకాల ప్రకారం అక్టోబరు మాసం చివరి నాటికి పలువురు వాహనదారులు 2.437 మిలియన్ల ఉల్లంఘనలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఉల్లంఘనల్లో ప్రత్యక్ష ఉల్లంఘనలు మరియు ట్రాఫిక్ పర్యవేక్షణ కెమెరాల ద్వారా 970,000 కేసులు నమోదు చేయబడినవ వని ఇందులో నేరుగా 1 లక్షా 467 మంది పౌరుల ఉల్లంఘనలు నమోదుచేయబడినట్లు పేర్కొన్నారు. అదే విధంగా రోజుకి సుమారు 8,333 ఉల్లంఘనలు జరిగాయి. ఈ కాలంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 50 వేల107 కువైట్ దినార్ల జరిమానా విధించారు. చిత్రమేమిటంటే ఈ కాలంలోనే 147 మంది ప్రవాసీయులు లైసెన్సు లేకుండా వివిధ వాహనాల డ్రైవింగ్ చేస్తూ పట్ట్టుబడ్డారు.
తాజా వార్తలు
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









