సౌదీ రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం వాసి మృతి
- November 15, 2017
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువ ఇంజినీర్.. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సరుబుజ్జలి మండలం ఇసుకలపాలేనికి చెందిన శ్రీనివాసరావ్.. సౌదీలోని అల్ జిహా కంపెనీలో ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడ జెడ్డాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావు దుర్మరణం చెందాడు. శ్రీనివాసరావు మృతదేహాన్ని ఇండియా పంపించేందుకు అల్ జిహా సంస్థ సహకారం అందిస్తున్నప్పటికీ.. స్థానిక చట్టాల కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని శ్రీనివాసరావు మిత్రులు చెబుతున్నారు. ప్రభుత్వం, నేతలు స్పందించి శ్రీనివాసరావు మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







