ఏపీ తో టొయోటా ఒప్పందం
- November 15, 2017
అమరావతి: ప్రపంచ దిగ్గజ కార్ల కంపెనీ టయోటాతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒప్పందం చేసుకోనుంది. ఏపీలో ఎలక్ర్టానిక్ కార్లను ప్రోత్సహించడం, కొన్ని కార్లను ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చేందుకు మంత్రి లోకేశ్ సమక్షంలో ఈ ఒప్పందం జరగనుంది. టయోటా కంపెనీకి చెందిన రెండు మోడళ్ల కార్లను తొలి దశలో ఏపీ ప్రభుత్వానికి సదరు సంస్థ ఉచితంగా అందిస్తుంది. ఈ కంపెనీ భారత్లో ఇలాంటి ఒప్పందం తొలిగా ఏపీతోనే చేసుకుంటోంది. దీనికోసం గుజరాత్, మహారాష్ట్ర పోటీపడినా రాష్ట్రంవైపే కంపెనీ మొగ్గుచూపేలా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేసిన చర్చలు ఫలించాయి.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







