డిసెంబర్ 7 : హజ్యాత్ర దరఖాస్తుకు చివరి తేదీ
- November 15, 2017
హైదరాబాద్/నాంపల్లి: హజ్ యాత్ర కోసం ఈ నెల 15నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. యాత్రికులు దరఖాస్తు ఫారాలను ఆన్లైన్లో హజ్కమిటీ.జీవోవీ.ఇన్ (hajco-m-m-ittee.-go-v.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. హజ్ యాత్రికుల కోసం బడ్జెట్లో రూ.3కోట్ల నిధులు కేటాయించినట్లు డెప్యూటీ సీఎం మహ మూద్అలీ పేర్కొన్నారు. నాంపల్లి హజ్ హౌస్లో బుధవారం హజ్ దరఖాస్తుల పంపిణీని ఆయన ప్రారంభించారు. యాత్రికులకు ఈ నెల 15నుంచి డిసెంబర్ 7వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. దరఖాస్తు చేసుకున్న వారి నుంచి జనవరి మొదటి వారంలో లాటరీ ద్వారా యాత్రికుల వివరాలు వెల్లడించనున్నట్లు హజ్ కమిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







