డిసెంబర్ 7 : హజ్యాత్ర దరఖాస్తుకు చివరి తేదీ
- November 15, 2017
హైదరాబాద్/నాంపల్లి: హజ్ యాత్ర కోసం ఈ నెల 15నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. యాత్రికులు దరఖాస్తు ఫారాలను ఆన్లైన్లో హజ్కమిటీ.జీవోవీ.ఇన్ (hajco-m-m-ittee.-go-v.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. హజ్ యాత్రికుల కోసం బడ్జెట్లో రూ.3కోట్ల నిధులు కేటాయించినట్లు డెప్యూటీ సీఎం మహ మూద్అలీ పేర్కొన్నారు. నాంపల్లి హజ్ హౌస్లో బుధవారం హజ్ దరఖాస్తుల పంపిణీని ఆయన ప్రారంభించారు. యాత్రికులకు ఈ నెల 15నుంచి డిసెంబర్ 7వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. దరఖాస్తు చేసుకున్న వారి నుంచి జనవరి మొదటి వారంలో లాటరీ ద్వారా యాత్రికుల వివరాలు వెల్లడించనున్నట్లు హజ్ కమిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







