నవంబర్ 17న అల్ మక్తా బ్రిడ్జి పాక్షికంగా మూసివేత
- November 16, 2017
అబుదాబీలోని అల్ మక్తా బ్రిడ్జిని నవంబర్ 17న పాక్షికంగా మూసివేయనున్నారు. జనరల్ మెయిన్టెయినెన్స్ వర్కలో భాగంగా ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అబుదాబీ మునిసిపాలిటీ వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా మూసివేత సమాచారాన్ని అందించినట్లు అధికారులు చెప్పారు. అల్ మక్తా బ్రిడ్జిపై రెండు ఫాస్ట్ లేన్స్ని మూసివేస్తారు. రాత్రి 12.00 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని అధికారులు సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు అధికారులు.
తాజా వార్తలు
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!







