నవంబర్ 17న అల్ మక్తా బ్రిడ్జి పాక్షికంగా మూసివేత
- November 16, 2017
అబుదాబీలోని అల్ మక్తా బ్రిడ్జిని నవంబర్ 17న పాక్షికంగా మూసివేయనున్నారు. జనరల్ మెయిన్టెయినెన్స్ వర్కలో భాగంగా ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అబుదాబీ మునిసిపాలిటీ వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా మూసివేత సమాచారాన్ని అందించినట్లు అధికారులు చెప్పారు. అల్ మక్తా బ్రిడ్జిపై రెండు ఫాస్ట్ లేన్స్ని మూసివేస్తారు. రాత్రి 12.00 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని అధికారులు సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు అధికారులు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







